5/25/10

వేటూరి

"పదములు తామే పెదవులు కాగా... గుండియలే అందియలై మ్రోగ" అన్నా
"దివి, భువి, కల, నిజం స్పృశించిన మహోదయం" అన్నా
'రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే" అన్నా ఆయినకే చెల్లింది.

వేటూరి గురించి సిరివెన్నెల ఇదివరలో చెప్పిన సంగతులు - అయిన్ని మరో సారి గుర్తు చేసుకుంటూ..........